పులివెందులలో జగన్ నామినేషన్.. దస్తగిరికి భద్రత పెంపు

రేపు రెండో సెట్ నామినేషన్ వేయనున్న జగన్ జైభీమ్ భారత్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న దస్తగిరి వైసీపీ శ్రేణులు దాడి చేయాలని కుట్ర చేస్తున్నారన్న దస్తగిరి

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ…

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భద్రత పెంపు

పార్లమెంట్‌లో స్మోక్ బాంబు దాడి నేపథ్యంలో భద్రత పెంచిన పోలీసులు మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీ ఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి అసెంబ్లీ పాసు ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి…
Whatsapp Image 2023 10 13 At 3.53.51 Pm 1

ప్రార్థనాలయాల ముందు బందోబస్తు పెంపు.. ఢిల్లీలో హై అలర్ట్

ప్రార్థనాలయాల ముందు బందోబస్తు పెంపు.. ఢిల్లీలో హై అలర్ట్.. ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ ల(Israel- Hamas) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శుక్రవారం పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రార్థనాలయాల ముందు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు…

ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు… కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు పెన్షన్ పెంపు

AP Cabinet’s key decisions are pension hike ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు పెన్షన్ పెంపు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షన్ ను రూ.2,500 నుండి రూ.2,750…

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

Security increased for MLA pilot Rohit Reddy ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ప్రభుత్వం భద్రతను పెంచింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆయన కీలకంగా మారిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వం…

You cannot copy content of this page