ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు..

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి…

చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి

చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి— ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే గ్రామాల్లోని మా భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు— విలేకరుల సమావేశంలో బాధితుడు దేశ సైనికుడు దోమల ఉపేందర్ రావు…

విద్యతోనే మహిళా సాధికారత
ఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి

విద్యతోనే మహిళా సాధికారతఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలిఅనుపమ అంజలి ఐ.ఏ.ఎస్* సాక్షిత తిరుపతి : విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి ఐ. ఏ.ఎస్. అన్నారు.ప్రపంచ మాహిళా…

మైలారం రిజర్వాయర్ లో 9 లక్షల 12 వేల చేప పిల్లలు

9 lakh 12 thousand fish fry in Mylaram reservoir వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో 9 లక్షల 12 వేల చేప పిల్లలను ఎమ్మెల్సీ బండ ప్రకాష్, జిల్లా కలెక్టర్ గోపి తో కలసి…

ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ

సాక్షిత హైదరాబాద్‌: ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాద‌‌వ్‌ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న ‌నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో…

You cannot copy content of this page