పలాస కు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య

పలాస మండలంలో మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూ కాశ్మీరు లోని ఉదంపూర్ లోని యూనిట్ లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మ హత్య చేసుకున్నట్లు ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం…

పలాస మండలానికి నాలుగు డిజిటల్ లైబ్రరీలు మంజూరు

పలాస మండలానికి నాలుగు డిజిటల్ లైబ్రరీలు మంజూరు రూ.64 లక్షలతో నాలుగు డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి నిధులు మంజూరు సాక్షిత : విజయవాడ తన క్యాంపు కార్యాలయంలో పలాస మండలం నాయకులకు మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి డాక్టర్ సీదిరి. వైయస్సార్…

You cannot copy content of this page