విశాఖచంద్రంపాలెంజిల్లా పరిషత్ హై స్కూల్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘోర ఆహ్వానం జరిగిందని దళిత నాయకులు డాక్టర్ దీనబంధు ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వ సెలవు అయినప్పటికీ పిల్లలకు…
ప్రకాశం జిల్లా….!!!!! పెద్ద దోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజా భర్త యల్లేష్ వైఎస్ఆర్సిపి నాయకులు పుట్టినరోజు వేడుకలు సన్నిహితులు,స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్యలో అత్యంత వైభవంగానిర్వహించారు, గుమ్మ ఎల్లేష్ కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లు వైఎస్ఆర్సిపి నాయకులు…
అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించిన MLA మెచ్చా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చెయ్యాలి ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడడం మన బాధ్యత అశ్వారావుపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల…
సాక్షిత * : స్కూల్ అభివృద్ధి అంశాలపై సమీక్ష-మధ్యాహ్న భోజన పథకం పరిశీలన*-విద్యార్థుల చేరికలు పెంచాలని, ఉన్నత చదువులు చదివేలా చూడాలని ఉపాధ్యాయులకి సూచన.*పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధికి సహాయం అందిస్తానని ఎంపీ హామీ*బొల్లాపల్లి మండలం, వెల్లటూరు గ్రామంలో చైతన్య గోదావరి…
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం, భూగర్భ జల వనరులు, గృహా నిర్మాణాలు మరియు పశు సంవర్థక శాఖ, అజెండా అంశాలపై జరుగుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం…
సాక్షిత : స్థానిక బాలుర జిల్లా పరిషత్ క్రీడా మైదానంలోని వాకింగ్ ట్రాక్.. విద్యుత్ దీప కాంతుల వెలుగులు సంతరించుకుంది. ఇటీవలనే వాకింగ్ ట్రాక్ చుట్టూ విద్యుత్ స్తంభాలు వేసి పెద్ద సైజు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ లైటింగు…
వీణవంక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేషనల్ పంచాయతీ అవార్డు,,,, కరీంనగర్ జిల్లా మండలం వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో నేషనల్ పంచాయతీ అవార్డు సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామపంచాయతీ సర్పంచ్ లకు మరియు ఎంపీటీసీలకు కార్యదర్శిలకు…
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, పస్త్రా గ్రామం, అభ్యుదయ కాలనీలోని మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా 45.60 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.…
కరీంనగర్ జిల్లా మండలం వీణవంక మండల వీణవంక పరిషత్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి వైస్ ఎంపీపీ రాయిశెట్టిలత ఎంపీడీవో శ్రీనివాస్ ఎమ్మార్వో రాజన్న మరియు అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు…
మద్దూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆర్.టి.ఐ దరఖాస్తు చేసిన మాజీ సైనికుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి* మద్దూర్ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం నర్సయపల్లి గ్రామానికి చెందిన పదవి విరమణ చేసిన భారత సైనికుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి, మద్దూర్…