కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ యజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఎన్నికల ఫలితాల…
దసరా సెలవుల్లో పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలకు సిఫారసు:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు Bathula Padmavathi
Baptla పట్టణంలో మరియు జిల్లాలో:దసరా సెలవుల్లో రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెరవడానికి వీలులేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు Bathula Padmavathi అన్నారు. పత్రికా ప్రకటనలో…
సాక్షిత : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పైసా ఖర్చు లేకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు- నగర మేయర్ డాక్టర్ శిరీషప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి జగనన్న. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని జరిగిన జగనన్న ఆరోగ్య…
నిజామాబాద్ జిల్లా: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు మున్సిపల్ కమిషనర్తో ఎమ్మెల్సీ కవిత…
124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో వివి నగర్ గీతాంజలి ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులచే నిర్వహించబడిన “సోషల్ కాజ్ డ్రైవ్ టు ఇంప్రూవ్ ది నైబర్ హుడ్” అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్…
నల్లగొండ సాక్షిత నల్లగొండ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తెలంగాణ హరితోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల బాగంగా జిల్లా యస్.పి అపూర్వ రావు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో…
*శాంతిభద్రతల పరిరక్షణ భేష్ : తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహ్మద్ మహమూద్ అలీ* *-తెలంగాణ ప్రగతిపై 500 డ్రోన్లతో కొరియోగ్రఫీ* తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు., జూన్ 4 వ తేదీన సురక్షా దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని…
వేసవి లో జీవాల ఆరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలి…మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి జీవాలకు అవసరమైన దాణా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవాల…
. ఏలూరు పెదవేగిపెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనిస్థానిక ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు.మండల స్థాయిలో వివిధ గ్రామాలలో పనిచేసే ఎం ఎల్ హెచ్ పి లు.ఏ…
ఆరోగ్య పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు అవకాశాలపై సదస్సు- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇంఛార్జి మంత్రి విడదల రజిని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగంగా ఆరోగ్య పరిరక్షణ, వైద్య ఉపకరణాల పై, ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య…