బహుమతులు అందజేసిన ప్రధాన ఉపాధ్యాయురాలు పొద్దర్ రేఖ సాక్షిత మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ను పాఠశాల ప్రధానోపాధ్యా యులు పొద్దర్ రేఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.మెదక్ జిల్లా…
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా,చెరువులు అన్యాక్రాంతం విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లారు అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డాక్టర్.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి.ఏ.రేవంత్ రెడ్డి ని కలిసి విన్నవించినా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ పరిపాలన కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.…
సాక్షిత :*వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండల పరిధిలోని బీరోల్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అనిల్, శేఖర్ రెడ్డి, మహేందర్, BJP పార్టీ నాయకులు సురేష్,…
తెలంగాణలో ప్రజా అనుకూల క్షేమదాయకమైన పరిపాలన: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని చాంద్రయన్ పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన…
సాక్షిత : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని గొప్పలు చెప్తున్న కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలు,రోడ్ల పరిస్థితిని చూసి సమాధానం చెప్పాలని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎంపీ,మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ డా.మల్లు రవి డిమాండ్ చేశారు.* *టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…
ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలు…పరిపాలన వికేంద్రీకరణకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు…జగద్గిరిగుట్టలో మెడికల్ కాలేజీ, బస్ టర్మినల్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం…జగద్గిరిగుట్ట వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి,…
నియంతలా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన – బిజెపి. — బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి — కేంద్ర ప్రభుత్వ పథకాల గూర్చి ప్రజలకు వివరణ — పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం…
The new building of Grama Sachivalaya which is the administrative center was inaugurated సాక్షిత : * వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం వడ్డెoగుంట సచివాలయం పరిధిలో వడ్డెoగుంట గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వము…
Values - Chief Minister Y.S. is leading a credible administration విలువలు –విశ్వసనీయతతో కూడిన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి . సాక్షిత : బొల్లాపల్లి మండలం గండిగనుమల సచివాలయం పరిధిలోని దోమలగుండం తండా,…