భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలన చేసి పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక & విద్యుత్ శాఖమాత్యూలు భట్టి విక్రమార్క మల్లు వారి వెంట…
124 డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్లో నూతనంగా నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ సున్నం చెరువు పార్కులో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావుతో కలిసి నూతనంగా 85 లక్షల వ్యయంతో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.…
తెలంగాణలో ఎన్నికలవేళ బిఆర్ఎస్ పార్టీకి తీరని కళంకం తెచ్చిపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగడానికి ఉత్పన్నమైన ఆంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు నీటిపారుదల శాఖ నిపుణులు దృష్టి సారించారు. కాపర్ డ్యాం నిర్మించి పిల్లర్ల అడుగుభాగం బలహీన పడేందుకు దోహదం చేసిన…
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కాజా గ్రామంలో పుల్లయ్య నగర్ వద్ద సుమారు 15 మీటర్ల పొడవుతో, 5 మీటర్ల వెడల్పుతో సుమారు 20 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణం జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ…
124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ కాలనీ, గురు గోవింద్ సింగ్ నగర్, అనసూయమ్మ మహంకాళి నగర్ కాలనీలలో రూ. 37 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…
124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని ధరణి నగర్ మరియు ఆల్విన్ కాలనీ-జయశంకర్ కాలనీ లో ఇరవై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం…
సాక్షిత.. సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన్లో విస్తృతంగా పర్యటించి సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ అధికారులు,…
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని యాభై లక్షల రూపాయల నిధులతో రాజీవ్ గాంధీ నగర్ లోని నిర్మాణ దశలో ఉన్న మరియు మొగులమ్మ కాలనీలో నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది.…
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మోడల్ కాలనీ లో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పంచాయతీ కి 10…