కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో సచివాలయం ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం…
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామ సచివాలయం నందు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ…
Nizampet Municipal Corporation on the path of progress… ప్రగతి పథంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్… కౌన్సిల్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రగతి నివేదిక‘ ఆవిష్కరణ… ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని…