బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సికింద్రాబాద్, ఆగష్టు 13 : బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతోందని, సికింద్రాబాద్ లో తాము అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహితం…

విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల గోదావరిఅంజిరెడ్డి సంతాపం

పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష్ణువర్ధన్…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దు – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

సాక్షిత : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జానకి రామ టవర్స్ ప్రహరీ గోడ కూలడంతో ఘటన స్థలానికి వెళ్లి అపార్ట్మెంట్స్ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దు – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు *సాక్షిత : *గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని…

శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన…

రేవంత్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు…

రేవంత్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు… చెప్పులతో కొట్టి.. రేవంత్ బొమ్మ దహనం… సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన…

సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్

తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయి చంద్… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రిసాక్షిత ; గుర్రంగూడ లోని నివాసంకు వెళ్ళి సాయిచంద్ పార్దీవ…

ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సీఐ శివరాం రెడ్డి

ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సీఐ శివరాం రెడ్డినార్కట్పల్లి బీసీ కాలనీలో పోలీసుల కార్దన్ అండ్ సెర్చ్నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లా, బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో, కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని సీఎం విచారం వ్యక్తం…

కానిస్టేబుల్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసి, నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

ప్రకాశం జిల్లా ..కానిస్టేబుల్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసి, నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్…కానిస్టేబుల్ కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ….అతని కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుందని…

You cannot copy content of this page