హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, దానిపై విజిలెన్స్ విచారణ ఆ తర్వాత పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా…
నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
గతంలో ఏ రాజకీయ నాయకుడు.. ఏ పార్టీ.. ఏ ప్రభుత్వం కూడా.. ఏర్పాటు చేయని విధంగా.. నందిగామలో MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ , MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు…
అర్హులకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో అర్హులైన నిరుపేదల కే ఇండ్ల స్థలాలను ఇవ్వాలని అనర్హులకు ఇవ్వకూడదనిఅఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు.…
గౌరవ వేతనం ఇవ్వాలని, సంపాదకులందరికీ స్టేట్ బస్సు పాస్ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు రిపోర్టర్స్ యూనియన్ అధ్యక్షులు చొప్పవరపు సాంబశివ నాయుడు పిలుపుమేరకు గుంటూరు నగరం కలెక్టరేట్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు రిపోర్టర్స్ యూనియన్ సోమవారం నాడు ఆమరణ…
Philanthropist and pro-poor MP Nama పరోపకారి, పేదల పక్ష పాతి ఎంపీ నామ ఆపదలో పేదలకు నామ భరోసా నిత్యం పేదల గురించే నామ ఆలోచన ప్రతి పేద వానికి సాయమే నామ లక్ష్యం ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో…
BRS Lok Sabha leader Nama Nageswara Rao questioned the Center in writing ఆయుస్మాన్ నిధుల్లోనూ వివక్షే తెలంగాణాకు అరకొర కేటాయింపులా? మిగతా రాష్ట్రాలకు భారీ కేటాయింపులు 2021 -22 లో తెలంగాణా కు కేవలం రూ.12.25 కోట్లే…