పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన ఏపీలో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ…
పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని గ్రామ, వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేయాలని…
డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ సమీక్ష

డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్:పేద ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ బెడ్‌ రూం ఇండ్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలో తొలివిడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో…