రిటైర్డ్ పంచాయతీ ఈఓ ఎస్. ఎస్ జాన్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని మద్రాసా పిల్లలకు పండ్లు, పలురోగులకు పాలు పండ్లు పంపిణి

రిటైర్డ్ పంచాయతీ ఈఓ S. S JOHN ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని అయన పెద్ద కుమారుడు షేక్. మగ్బుల్ జానీ భాషా మనవడు షేక్. వహీద్ రెహమాన్ జానీ ఆధ్వర్యంలో కారంపూడిలోని మసీదు మద్రాసాలో నిరుపేద పిల్లలకు పండ్లు పంపిణి చేయడం…

ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులో వివిధ రకాల పండ్లు ఇచ్చిన ఊరుకొండ ఎస్ఐ. లక్ష్మణ్

సాక్షిత ప్రతినిధి. : ఎస్సై లక్ష్మణ్ పాటు మైనార్టీ నాయకులను ఘనంగా శాలువాలతో పూలదండలతో సన్మానించిన మజీద్ కమిటీ సభ్యులుఊరుకొండ మండలం లోని ఊరుకొండ పేట గ్రామంలో ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్. తమ సొంత ఖర్చులతో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం…

గర్భిణీలకు పండ్లు అందిస్తున్న అంగన్వాడి సిబ్బంది

Anganwadi staff serving fruits to pregnant women కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని గర్భిణీలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి . గర్భిణీలకు పండ్లు అందిస్తున్న అంగన్వాడి సిబ్బంది . వీణవంక గర్భిణీలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా…

You cannot copy content of this page