హస్తం పేదల నేస్తం అని, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన…
వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా సీఎం జగన్ అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గతంలో పేద మహిళలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. బాబు పాలనలో పేదలు నిరుపేదలుగా.. పెద్దలు పెత్తందార్లుగా మారిపోయారు. వైయస్ఆర్ ఈబీసీ…
వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ ఫారం ఉపయోగపడు తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, రంగారెడ్డి నగర్, నందానగర్, వెంకటేశ్వర నగర్, కుత్బుల్లాపూర్ గ్రామం మరియుపలు కాలనీలలో, బస్తీలలో సంక్షేమ సంఘం వారు, యూత్ అసోసియేషన్ల వారు ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద,వారి యొక్క ఆహ్వానం మేరకు,ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించిన…
-మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని సీఎం జగనన్న ప్రభుత్వం వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తోందని…