పరీక్ష హల్ నందు సెల్ ఫోన్స్ నిషేధం. ఉపాధ్యాయులు ఎవరైనా సెల్ ఫోన్ స్టాండ్ లోనే మొబైల్ భద్రపరుచుకోవాలి.బాపట్ల టౌన్ ఎస్సై మహమ్మద్ రఫీ బాపట్ల జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పట్టణ మున్సిపల్ హైస్కూల్ ను పట్టణ ఎస్సై…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు…
ఆశీలుకు టెండర్ రద్దు చేయాలి,వేలం పాట మళ్లీ నిర్వహించాలి ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం స్పందనలో కలెక్టర్ కు టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు కొండపల్లి పురపాలికలో ఇటీవల నిర్వహించిన ఆశీలు టెండర్ ను రద్దు చేసి తిరిగి వేలం పాట…
BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించాలిఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి* సాక్షిత : BRS పార్టీ అధ్యక్షులు, సీఎం కెసిఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్…
Officers and staff should be punctual and perform their duties effectively అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, విధులు సమర్థవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ,…
Intermediate practical and theory tests should be conducted smoothly and efficiently. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు సాఫీగా, పగడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్…
Service programs should be organized on CM KCR’s birthday సీఎం కేసీఆర్ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మన దేశానికి…
Every day 150 people need to undergo eye examinations ప్రతి రోజు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలి సాక్షిత ఖమ్మం : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శిబిరంలో రోజుకు 150 మందికి కంటి…