సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్
తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి , పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ,TSIIC చైర్మన్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అందుకున్నారు. నీలం…
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె కేరళలో పర్యటించారు. ఆమె పోటీ గురించి చాలా మంది విలేకరులు అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నిధుల కొరత కారణంగా…
ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.. సాలూరు వెళ్లనున్న నిర్మలా సీతారామన్
26-05-202౩న్యూఢిల్లీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ భేటీ న్యూఢిల్లీ:
గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుంది, మన దేశంలో వంట గ్యాస్ లేదు, గ్యాస్ను దిగుమతి చేసుకుంటాం. ▪️అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. ▪️గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గడం లేదు – నిర్మలా సీతారామన్.
కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ భేటి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించిన సీఎం పోలవరం ప్రాజెక్టు రూ 10వేల కోట్లు మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,600 కోట్లు వెంటనే విడుదల…
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం సాక్షిత : శ్రీవారి దర్శనానికి తిరుపతి విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, రాష్ట్ర ఆర్థిక శాఖా…
సాక్షిత : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని బీర్కూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ తనిఖీ చేశారు. రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని కలెక్టర్ జితేష్ పాటిల్ ను…