ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత…
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం – తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు తొలగింపు – ఇటీవల టీటీడీ విధానాలపై విమర్శలు చేసిన రమణ దీక్షితులు – రమణ దీక్షితులుపై కేసుపెట్టిన టీటీడీ – ప్రస్తుతం రమణ దీక్షితులను…
ఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ…
కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం..అందరి అభిప్రాయలతో భవిష్యత్తు కార్యాచరణ…ఒకటిరెండు రోజుల్లో రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తా..నీలం మధు ముదిరాజ్…సోమవారం చిట్కుల్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు…భారీగా హాజరైన కార్యకర్తలు…. తనను నమ్మి తన వెంట నడుస్తున్న కార్యకర్తల…
తెలంగాణలో ఈ నెల 15న సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. కాబట్టి ఆరోజున…
కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. మంగళవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు.
మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.
హైదరాబాద్ : హైదరాబద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వరకు మొత్తం 82 మందిని సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మాజీ…
మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఇమ్మడి కాశీనాధ్ అధ్యక్షతన కార్యకర్తలతో అత్యవసర సమావేశం. వైసీపీ పాలన వైఫల్యాలపై మార్కాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం. మార్కాపురం జిల్లా మరియు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్లక్ష్యంపై పాదయాత్రకు నిర్ణయం. ఈనెల 28 నుంచి…
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సమితి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులను తొలగిస్తూ సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.