లోక్ సభ ఎన్నికల తరువాత మొబైల్ యూజర్లకు టెలికాం సంస్థలు షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక జూన్-అక్టోబరు మధ్య ఈ సంస్థలు 15%-17% మొబైల్ టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ పెంపుతో ఎక్కువగా ఎయిర్టెల్ లబ్ధి పొందుతుందన్నారు.…
తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు…
పెయిన్ కిల్లర్లు, యాంటి బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈరోజు ఏప్రిల్ 1నుంచి పెరగనున్నాయి. ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడి న అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు అంతక్రితం…
గత ఏడాది కాలంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.250కి పైగా తగ్గింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గురించి మాట్లాడితే అందులో ఎలాంటి మార్పు లేదు. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలెండర్ ధరలో మార్పు మార్చి 9న జరిగింది. కేంద్ర…
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,600.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.78,000.
వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నారు. చాలా రోజులుగా ఎడిబుల్ ఆయిల్ విషయంలో వినియోగదారులు ఉపశమనం పొందుతున్నారు.కానీ ఆహార ధాన్యాలు, పప్పులు, ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, అనేక ఇతర వస్తువుల అధిక…
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరో సారి తగ్గాయి. కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గటం తో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం…
టమోటా ధరలు తగ్గాయి … టమోట ధరలు సగానికి తగ్గుముఖం పట్టాయి. ములకలచెరువు వ్యవసా య మార్కెట్లో రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గు తూ వస్తున్నాయి. నిన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర ఆదివారం అత్యధికంగా…
ధరలు పెంచితే బతికేదెట్లా గ్యాస్ ధర తగ్గించాలిఉరుకొండ పేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్.సాక్షిత : కేంద్రం తీరును ఎండగట్టాలిజడ్చర్ల శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఊరుకొండ పేట బి ఆర్ ఎస్ పార్టీ తరపున కేంద్ర…
పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి – 124 డివిజన్ మహిళలు నిరసన సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పెరిగిన గ్యాస్ సీలిండర్ ధరలను నిరసిస్తూ.. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి.…