ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర

వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు. ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది. సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది. అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.…

మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

CM KCR laid the foundation stone for the second phase of Metro మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌…

You cannot copy content of this page