కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్న మార్గమధ్యలో నోరులేని మూగజీవులకు అరటిపండ్లు వేస్తున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

స్వామియే శరణం అయ్యప్ప.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం

శబరిమల:-శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు.…

దైవ దర్శనానికి వెళ్తూ, దంపతులు మృతి.

దైవ దర్శనానికి వెళ్తూ, దంపతులు మృతి. వరంగల్ కాశీబుగ్గలో విషాదం మానకొండూరు వద్ద కారును ఢీ కొట్టిన లారీ కారులో ఉన్న వారిలో భార్యాభర్తలిద్దరు మృతి వేములవాడకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం వరంగల్ లోని కాశీబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గకు చెందిన…

You cannot copy content of this page