జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని తహశీల్దార్లతో టీఎం-33,…
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: వైద్య కళాశాల ఏర్పాటు సంబంధ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ క్షేత్ర స్థాయిలో వైద్య కళాశాల పనుల పురోగతిని తనిఖీలు…
బిసి భవన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బిసి భవన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ బిసి భవన్ నిర్మాణ పురోగతిని…
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలి.అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి,…
గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం బ్యూరో చీఫ్, గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ‘‘గ్రీవెన్స్ డే’’…
క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.…
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్…
గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ‘‘గ్రీవెన్స్…
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అంబేద్కర్ విగ్రహ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి; సీఎస్ లక్ష్మి విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులను ఏపీ మున్సిపల్ స్పెషల్ సీఎస్ లక్ష్మి పరిశీలించారు. అనంతరం ఢిల్లీ నుండి వచ్చిన…
మన ఊరు- మనబడి కార్యక్రమంలో మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి
మన ఊరు- మనబడి కార్యక్రమంలో మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మన ఊరు- మనబడి కార్యక్రమంలో…