ఈ ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం…
పటాన్చెరు: 500 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ప్రభాకర్రెడ్డి రైస్మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…
విశాఖ : 18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులు అరెస్ట్ నిందితుల్లో ఒకరు CISF కానిస్టేబుల్… 78 లక్షల రూపాయిల నగదు…లారీ… క్రేన్ స్వాధీనం. విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జరిగిన భారీ చోరీ…