18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులు

Spread the love

విశాఖ :

18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులు అరెస్ట్

నిందితుల్లో ఒకరు CISF కానిస్టేబుల్…

78 లక్షల రూపాయిల నగదు…లారీ… క్రేన్ స్వాధీనం.

విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జరిగిన భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు

18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులను గుర్తించారు.

కేసులో ఇన్వాల్వ్‌ అయిన CISF కానిస్టేబుల్‌ సహా 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

వారి నుంచి దాదాపు 78 లక్షల రూపాయిల నగదు, లారీ, క్రేన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు DCP సత్తిబాబు.

నకిలీ పాస్‌ ద్వారా HPCLలోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.

ప్రధాన సూత్రధారి స్క్రాప్ వ్యాపారి పిల్లి శివకుమార్, HPCL సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంత్, అమ్మేసినట్లు గుర్తించారు పోలీసులు.

Related Posts

You cannot copy content of this page