ఈసీ అలర్ట్ … ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓట‌ర్ల‌కు కొన్ని సూచ‌న‌లు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో…

వడదెబ్బ తగలకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వడదెబ్బ తగలకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!వేసవి కాలం మొదట్లోనే.. ఎండలు మండిపోతున్నాయి. ఇక రాబోయే రోజుల గురించి ఆలోచిస్తేనే.. చెమటలు పట్టేస్తున్నాయి. వేసవికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య.. వడదెబ్బ. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత…

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…

ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వైద్యాధికారిని డాక్టర్ స్వరూపరాణి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నడంతో ప్రజలు రైతులు వ్యవసాయ కూలీలు ఇటుక బట్టి నిర్మాణ కూలీలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని మల్దకల్ వైద్యాధికారిని డాక్టర్ స్వరూపరాణి సూచించారు. బుధవారము మండల కేంద్రంలోని…

చేవెళ్ల: ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలి: సీఐ లక్ష్మారెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని…
Whatsapp Image 2023 12 05 At 1.45.13 Pm

తుఫాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.

అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం. ఈ మేరకు సీఎం జగనన్న ఆదేశాలు ఇచ్చారు. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, మిచౌంగ్ తుఫాన్‌ నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మైలవరం శాసనసభ్యులు వసంత…

సర్వే చేసే విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్వో దాస్ అధ్యక్షతన విలేజ్ సర్వేర్ లకు D I. సుబ్బారావు విలేజ్లలో సర్వే చేసే విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమ నిబంధనలు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూగత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * సాక్షిత : ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూగత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ…

రైల్వే ట్రాక్ దాటేటప్పుడు జాగ్రత్తలు వహించాలి – రైల్వే ఏఎస్ఐ

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద ప్రజలకు రైలు పట్టాలు దాటుట గురించి రైల్వే ఏఎస్ఐ వెంకన్న అవగాహన కల్పించారు. రైలు స్పీడుని అంచనా వేయడం కష్టమవుతుందని రైల్వే ట్రాక్ దాటే సమయంలో అప్రమత్తంగా…

You cannot copy content of this page