టీడీపీ వాళ్ళు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు అని మళ్ళీ వైసీపీ లో చేరిన ఎల్లారెడ్డి రొశిరెడ్డి తమ్ముడు ఎల్లారెడ్డి వెంకట రెడ్డి

పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే స్వార్ధ రాజకీయం నాకు తెలియదు

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే స్వార్ధ రాజకీయం నాకు తెలియదు..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి * సాక్షిత : స్విమ్స్ ఆటో స్టాండ్ యూనియన్ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.నేను కార్మిక పక్షపాతిని,…

ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..

హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర…

రెండు లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి చివరి నాటికి మిగతా (ఒక లక్ష 99940) ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయాలి ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్…

సీఎం సార్ తో చెప్పి ట్యాంకర్ బిల్లులు మంజూరు చేయించండి

సీఎం సార్ తో చెప్పి ట్యాంకర్ బిల్లులు మంజూరు చేయించండి వైయస్సార్ కోఆర్డినేటర్ కి విన్నవించుకున్న జడ్పిటిసి ఏరువా చలమారెడ్డి … సానుకూలంగా స్పందించిన… విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డిని, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి…

వరదల్లో చిక్కుకున్న వరద బాధితులకు అండగా దైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలింపజేసిన పోలీస్ సిబ్బంది మరియు BRS రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి

గంగారాం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరదల్లో చిక్కున్న విషయం తెలుసుకొని హుటాహుటిన వెళ్లి ప్రజలందరికి దైర్యం చెప్పి, వారికి “నేనున్నా అనీ భరోసా “ఇచ్చి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా తో మాట్లాడి ఇక్కడ…

జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు గూడూరి ఎరిక్షన్ బాబు

ప్రకాశం జిల్లా 🔸 చంద్రబాబు నాయుడు 200 నుండి 10 రెట్లు పింఛన్ పెంచి 2000 చేశారు… 🔸 జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక పేదవారికి మొండి చేయి చూపాడు… 🔸 మళ్లీ చంద్రబాబు సీఎం…

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన టిఆర్ఎస్

The TRS government cheated by saying that it would give a double bedroom house. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం…. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ. .సాక్షిత…

You cannot copy content of this page