• ఏప్రిల్ 20, 2023
  • 0 Comments
క్లాస్ రూంలోనే కత్తులతో పొడుచుకున్న విద్యార్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో కలకలం.. క్లాస్ రూంలో ఎగ్జామ్ రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. టీచర్ ముందే కత్తులతో దాడి చేసుకున్నారు. సాయి అనే విద్యార్థిని మరో విద్యార్థి శంకర్ చాకుతో పొడవడంతో…

  • ఏప్రిల్ 12, 2023
  • 0 Comments
గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన.

గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన. నకరికల్లులోని శంకుస్థాపన ప్రాంతంలో జనసేన నిరసన ప్రదర్శన. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు గోదావరి-పెన్నా అనుసంధానం కోసం 2018 లో చంద్రబాబు శంకుస్దాపన చేశారు ప్రభుత్వం…

  • ఏప్రిల్ 7, 2023
  • 0 Comments
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామం వద్ద రాత్రి సుమారు 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానిక ఎస్సై.ఎస్ శివప్రసాద్ తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన…

  • ఏప్రిల్ 6, 2023
  • 0 Comments
భారీగా గంజాయి పట్టివేత

సాక్షిత : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామాన్ బ్రిడ్జి వద్ద తూర్పుగోదావరి జిల్లా sp వారి ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పి వి ఎస్ ఎన్ వర్మ పర్యవేక్షణలో కొవ్వూరు పట్టణ ఎస్సై భూషణం వారి బృందం తో కలసి రాబడినసమాచారం…

  • మార్చి 16, 2023
  • 0 Comments
గోదావరి హోమ్స్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులు

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని అవంతిక గోదావరి హోమ్స్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ లో పర్యటించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ…

  • మార్చి 3, 2023
  • 0 Comments
నూతన “గోదావరి కట్స్” స్టోర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నూతన “గోదావరి కట్స్” స్టోర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సాక్షిత : శేరిలింగంపల్లి లోగల గచ్చిబౌలి లోని బోటనికల్ గార్డెన్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన “గోదావరి కట్స్” 9వ బ్రాంచ్ స్టోర్ ను కార్పొరేటర్ ముఖ్య…

You cannot copy content of this page