గిరిజనుల పొడు భూములకు పట్టాలివ్వాలి.

ఆదివాసీ గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు , పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలి. తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారికి సిపిఎం మంచిర్యాల జిల్లా బృందం వినతి. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కోయపోచం గూడెం ఆదివాసీ గిరిజనులు…

తిరుమల కుంట కాలనీలో ఆదివాసి గిరిజనుల భూమి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు

తిరుమల కుంట కాలనీలో ఆదివాసి గిరిజనుల భూమి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు అశ్వారావుపేట, ఏప్రిల్ (సాక్షిత న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని తిరుమల కుంట గ్రామపంచాయతీ లో గల తిరుమలకుంట కాలనీలో భూమి పండగ ను ఘనంగా…

గిరిజనుల ఇల్లు బడులు గుడులకు అడ్డంగా గోడ కట్టొద్దు
సిపిఐ డిమాండ్

తిరుపతి జిల్లా సత్తి వేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం పాండూరు పంచాయతీ ముట్టంగి తిప్ప గిరిజన కాలనీకి శివుని గుడికి బడులుకు అడ్డంగా చెన్నైపురావస్తు శాఖ వారు ప్రహరీ గోడ నిర్మించడానికి జెసిబి టిప్పర్ లో ఇతర యంత్ర సామాగ్రిని తీసుకొని…

ఆదివాసీ, లంబాడా గిరిజ‌నుల ఆత్మ‌గౌర స‌భ‌కు త‌ర‌లిన ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి

Minister Errabelli with the people who attended the self-respect meeting of Adivasi and Lambada tribes. హైద‌రాబాద్ ఆదివాసీ, లంబాడా గిరిజ‌నుల ఆత్మ‌గౌర స‌భ‌కు త‌ర‌లిన ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి. సాక్షిత పెంబ‌ర్తి (జ‌న‌గామ‌ :తెలంగాణ జాతీయ…

You cannot copy content of this page