రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఏకైక కూతురు…

ములుగు: మేడారం మహాజాతరకు గవర్నర్ తమిళిసై.. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై..

తమిళనాడు గవర్నర్‌ వికృత పోకడ

అసెంబ్లీ నుండి అర్ధంతరంగా వెళ్ళిపోయిన తమిళనాడు గవర్నర్‌కేంద్రాన్ని విమర్శించే ప్రసంగం చదవనంటూ వ్యాఖ్యలుచెన్నై : సోమవారం అసెంబ్లీ సమావేశాల నుండి గవర్నర్‌ రవి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. కేంద్రాన్ని విమర్శించేలా తమిళనాడు ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదివేందుకు ఆయన తిరస్కరించారు.…

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ…

50 – 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఏఐ సిటీ: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌లో 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని తెలిపారు. హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు త్వరలో సమగ్ర ఇంధన…

ఏపీ గవర్నర్ నజీర్ తలుపు తట్టిన కోడి కత్తి శ్రీను కేసు.

విజయవాడ ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కోడి కత్తి కేసు…
Whatsapp Image 2024 01 25 At 7.14.22 Pm

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్ మీర్ అమీర్ అలీ ఖాన్.

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపిక‌య్యారు.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఖ‌రారు చేస్తూ ఈరోజు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు..
Whatsapp Image 2024 01 13 At 1.15.50 Pm

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై

సాక్షిత హైదరాబాద్ : రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్ రాజ‌న్ పాల్గొని పాయ‌సం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని…
Whatsapp Image 2023 12 04 At 8.43.27 Am

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ను కలిసిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి వెంట వెళ్లిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్ర గవర్నర్ ని కలిసిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే శివ కుమార్, మాణిక్…
Whatsapp Image 2023 10 21 At 3.09.40 Pm

త్రిపుర గవర్నర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి

త్రిపుర గవర్నర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి కి రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షులు రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి * మర్యాదపూర్వకంగా కలిసి…

You cannot copy content of this page