పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్

పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్

పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్గత 10ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలికసదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు కూలిందన్నారు. అయోధ్యలో…
అనంతపురం సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

అనంతపురం సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా. అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది. ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి. మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది. ఆహార…
Whatsapp Image 2023 11 21 At 6.16.13 Pm 1

హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే..

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయనికి వచ్చిన ఖర్గే కు స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, బోసురాజు, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, ఫాయూమ్ తదితరులు..ఉదయం 12 గంటలకు…
Whatsapp Image 2023 11 17 At 1.50.33 Pm

తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్: నవంబర్ 17తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రానున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఖర్గే చేరుకొనున్నారు. అక్కడి నుంచి…
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు.. గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, బాల్కొండ కు చెందిన సునీల్ రెడ్డి, తదితర నాయకులు..ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,…