శభాష్ పోలీస్. కిడ్నాపు గురైన పాప క్షేమంగా అప్పగింత

శభాష్ పోలీస్ కిడ్నాపు గురైన పాప క్షేమంగా అప్పగింత గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారంఅపహరణకు గురైన పాపను నరసరావుపేట మండలంఉప్పలపాడు వద్ద పోలీసులు కనుగొన్నారు. పసికందును తల్లితండ్రులకు అప్పగించిన పోలీసులు. కొత్తపేట పోలీసులు నాలుగు బృందాలతో జిల్లా వ్యాప్తంగా జల్లెడ…

ప్రజా సంక్షేమమే తన క్షేమంగా భావించే నాయకుడు మన జగనన్న:శాసనసభ్యులు సింహాద్రి.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోడూరు మండలం వి. కొత్తపాలెం గ్రామ సచివాలయం పరిధిలో గడపగడపకు తిరుగుతూ ఏవైనా సమస్యలు ఉంటే అడిగి మరీ తెలుసుకొని తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.ఈ మూడేళ్లలో ప్రజలకి అందించిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు……

జగత్ రక్షకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దీవెనలతో ప్రజలందరు క్షేమంగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ హనుమాన్ జయంతి సందర్బంగా అనంతగిరి బండ బావి శ్రీ ఆంజనేయ స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని,…

ముక్కోటి దేవతల శుభ దీవెనలతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి

All the people should be safe with the auspicious blessings of the three gods ముక్కోటి దేవతల శుభ దీవెనలతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వైకుంఠ ఏకాదశి…

You cannot copy content of this page