డి.పోచంపల్లిలోని 7వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని డి.పోచంపల్లి 7వార్డులోనీ మల్లన్న స్వామి ఆలయ అవరణలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ ముడిమెల రాము గౌడ్ తో కలిసి…
Whatsapp Image 2024 01 23 At 12.58.19 Pm

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ లోని 25వ వార్డు సాయి బాలాజీ కాలనీలో రూ.21 లక్షల వ్యయం మరియు 21 వార్డులో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు…

కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ దంపతులు కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన…

కౌన్సిల్ సాధారణ సర్వసభా సమావేశంలో పాల్గొన్న చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి గండిమైసమ్మలోని పురపాలక కార్యాలయంలో ఈరోజు దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ శ్రీ.శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ లోని జరగవలసిన పలు అభవృద్ధికి సంబందించిన అంశాలపై చర్చించారు.…

కంటి వెలుగు దేశానికి,ఆదర్శం : దుందిగల్ చైర్-పర్సన్ శంభీపుర్ క్రిష్ణవేణి క్రిష్ణ

Kanti Velak for the country, Adarsh ​​: Dundigal Chair-Person Shambhipur Krishnaveni Krishna కంటి వెలుగు దేశానికి,ఆదర్శం : దుందిగల్ చైర్-పర్సన్ శంభీపుర్ క్రిష్ణవేణి క్రిష్ణ . దుందిగల్ మునిసిపల్ పరిధి గాగిల్లాపుర్ లోని నిర్వహించిన కంటి వెలుగు…

You cannot copy content of this page