శిల్ప వ్యాలీ కాలనీ లో రూ.1 కోటి 90 లక్షల రూపాయల అంచనా వ్యయం

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప వ్యాలీ కాలనీ లో రూ.1 కోటి 90 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు జలమండలి అధికారులతో…

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 1 కోటి 29 లక్షల రూపాయలతో

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 1 కోటి 29 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్పెట్, RTC కాలనీ,…

1 కోటి 64 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం,

మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 1 కోటి 64 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం, వరద నీటి కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ , మియాపూర్ డివిజన్ పరిధిలోని…

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని వివేకానంద నగర్,…

కోటమర్పల్లిలో కోటి రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి పనులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, 73 లక్షల నిధులతో కల్వర్టు నిర్మాణ పనులకు…

జిన్నారం ప్రభుత్వ కళాశాలలో కోటి మొక్కలు నాటే కార్యక్రమo

దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు MPTC వెంకటేష్ గౌడ్ జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో రాములు పాల్గొని…

కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అధికారులతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు వి.చంద్రా…

కోటి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి

కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామం స్టేజ్ దగ్గర కోటి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి . సిఎం.కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత హరం మరియు కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. హరిత…

ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో రూ.(181 లక్షలు) ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక (కైలాస వనం) ను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు ,…

రాఘవేంద్ర కాలనీలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

సాక్షిత ; సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

You cannot copy content of this page