గంజాయి కేసులో 9 మంది అరెస్ట్.

గంజాయి కేసులో 9 మంది అరెస్ట్. కాకినాడ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్రబాబు ఆదేశాల మేరకు పత్తిపాడు  సిఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఓ గంజాయి ముఠా ను గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు కాకినాడ అడిషనల్ ఎస్పీ పి…

నవీన్ హత్య కేసులో పిన్ టు పిన్ నిజాలు బయటపెట్టిన నిహారిక..

నవీన్ హత్య కేసులో పిన్ టు పిన్ నిజాలు బయటపెట్టిన నిహారిక.. నవీన్ హత్య కేసులో మరో నిందితురాలు నిహారిక విస్తుబోయే నిజాలను బయటపెట్టింది. నవీన్‌తో ప్రేమ నుంచి అతని హత్య వరకూ అన్ని విషయాలనూ వెల్లడించింది. నిహారిక చెప్పిన విషయాలు…

కేసీఆర్ గొప్పతనాన్ని చాటుకునేందుకే షాద్ నగర్ “దిశా కేసులో ఎన్‌కౌంటర్

కేసీఆర్ గొప్పతనాన్ని చాటుకునేందుకే షాద్ నగర్ “దిశా కేసులో ఎన్‌కౌంటర్” ‘డాక్టర్ ప్రీతి కేసుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?’ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే…

దోపిడి కేసులో ఇద్దరి అరెస్ట్ 35 గ్రాముల బంగారం స్వాధీనం

Two arrested in robbery case, 35 grams of gold seized దోపిడి కేసులో ఇద్దరి అరెస్ట్35 గ్రాముల బంగారం స్వాధీనంకారు, ద్విచక్ర వాహనం తో పాటు సెల్ ఫోన్లు సీజ్ సాక్షిత పెద్దపల్లి బ్యూరో : నిందితుల వివరాలు…

మహిళ కేసులో మాజీ పోలీసు అధికారికి బెయిల్ మంజూరు

Ex-police officer granted bail in woman’s case సాక్షిత హైదరాబాద్’* ఓమహిళపై అత్యాచారం, హత్యాయత్నం,కిడ్నాప్ ఆరోపణలపై సస్పెండ్ అయిన మారేడ్ పల్లి మాజీ వలయాధికారి నాగేశ్వరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.రూ.లక్ష పూచికత్తు,పలు షరత్తులు విధిస్తూ ధర్మాసనం బెయిల్ మంజూరు…

నెల్లూరు యాసిడ్‌ అటాక్‌ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం

Government’s key announcement in Nellore acid attack case- Rs. 5 lakh aid to the victim నెల్లూరు యాసిడ్‌ అటాక్‌ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం. సాక్షిత : నెల్లూరు జిల్లా…

You cannot copy content of this page