ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి – దైద రవీందర్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించని ఐకెపి,పిఏసిఎస్ సెంటర్లలో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్దైద రవీందర్ అన్నారు.చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రన్నీ సందర్శించారు.ఈ సందర్భంగా దైద…

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆరోగ్య…

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన- సీఐ భీమానాయక్

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన- సీఐ భీమానాయక్ మార్కాపురం పట్టణం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరిక్షలు ప్రారంభమైన సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాలలో జరుగుతున్న పరిక్షల కేంద్రాలను పరిశీలించిన సీఐ భీమానాయక్. పట్టణంలోని గౌతమ్, సాధన, రెడ్డి మహిళా, కమలా, ట్రినిటీ కళాశాల…

ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాలను పరిశీలించిన .జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

District SP Siddharth Kaushal inspected the preliminary written examination centers ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాలను పరిశీలించిన .జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్సాక్షిత కర్నూలు జిల్లా జనవరి 22 ఆదివారం జరగబోయే కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ…

రైతుల గోస పట్టని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచ్చలి

state government should start buying centers immediately where the farmers are not concerned రైతుల గోస పట్టని రాష్ట్ర ప్రభుత్వం ~~కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచ్చలి వీణవంక మండల కాంగ్రెస్ నిర్వాహకులు ఎండి సాహెబ్ హుస్సేన్ పిలుపు

You cannot copy content of this page