మెదక్ పురపాలిక బడ్జెట్ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్ అధ్యక్షతన పుర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్రావు, అదనపు పాలనాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్రపాల్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు.…
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమావేశం హాల్ లో *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన,కమిషనర్ రామకృష్ణారావు ,ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి *బడ్జెట్ సమావేశం 2024-25,మరియు సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సర…
చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే
చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే సింహాద్రి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇంచార్జీ కడవకొల్లు అవనిగడ్డ నియోజకవర్గం , చల్లపల్లి మండల, రెవెన్యూ కార్యాలయ…
కర్నూలు ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేసి రాస్తా రోకో నిర్వహించిన NMD ఫిరోజ్ ఇటీవల కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీకి చెందిన గుండాలు…
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.…
మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత…
పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైయస్.జగన్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.సీఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి. 2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన…
జగ్గయ్యపేట పట్టణం, మున్సిపల్ కార్యాలయం నందు నూతన హంగులతో ఏర్పాటుచేసిన మెయిన్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర రావు తో రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను , వారి తనయులు నియోజకవర్గ యువనాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్…
విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్లను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ ప్రారంభించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం కొరకు భూమి పూజ నిర్వహించిన..నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .._* _సాక్షిత : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లింగంగుంట లో ఎస్పీ వారి కార్యాలయం ఎదురు…