పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ, డైమండ్ హైట్స్ కాలనీ లలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా…

రవీందర్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి వికర్ సెక్షన్ కి చెందిన శ్రీ రవీందర్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా…

విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల పలు వినాయక మండపాలలో విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్: పరిధిలోగల పలు వినాయక స్వామి మండపాల్లో విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన…

సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమం

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం నాయినేని తులసిరావు ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదాన…

You cannot copy content of this page