నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాలు విరిగినా కట్టే పట్టుకొని నల్లగొండకు…
విజయవాడ: తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. ఆయన వారసుడిగా…
వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు
తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై పోలీస్ సోషల్ మీడియా విభాగం నిఘా తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు సమచారం అందించండి ——-…
బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్తో ప్రతి కుటుంబానికి 8లక్షల నష్టం: చంద్రబాబు బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతేంటి ? జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రజలపై భారం…
డాక్టర్ గుప్తా మాట్లాడుతూ, నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్తో చనిపోకూడదు. (1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి. (2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం…
ఒటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్ఎస్కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు..వీరి స్వస్థలం బద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి గ్రామం.. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజాశ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్…
స్వేచ్ఛ ఎవరో ఇస్తే తీసుకునేది కాదు, మనకు మనమే తీసుకోవాలని స్వాతంత్ర స్ఫూర్తిని చాటిన మహా యోధుడు సుభాష్ చంద్ర బోస్
వెంకట్ రాంరెడ్డి లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు….ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …127 – రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్ లో సంక్షేమ సంఘం అధ్యక్షులు సతీష్ గట్టోజి ఆధ్వర్యంలో నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలకు…
పార్టీ నాయకులు ఇకనుంచి అట్లా మాట్లాడకూడదు రెండు సార్లు మనలను గెలిపించింది కూడా మన ప్రజలే బిఆర్ఎస్ ను నిర్దద్వందంగా ప్రజలు తిరస్కరించలేదు చాలా చోట్ల స్వల్ప తేడాతో వోడాం 14 చోట్ల వందలల్లో వేలల్లో మాత్రమే మెజారిటీ తగ్గింది రాష్ట్రంలో…
కుతాబుల్లాపూర్ మండలంలోని గాజులరామరం లో సర్వే నెంబర్ 342,326,307 లో 300 అక్రమ ఇండ్లను కూల్చివేసి చేతులు దులుపుకోకుండా,నాడు మునిసిపల్ సెక్రెటరీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3000 అక్రమ నిర్మాణాలను కూల్చివేయ్యాలని ప్రజావాణిలో పిర్యాదు చేసారు. అదే విదంగా 2022 అక్టోబర్…