కట్టలు తెంచుకున్న ఆనందంతో వైసీపీ నేతలు తెలుగుదేశం లోకి చేరుతున్నారు గతంలో ఎన్నడూ చూడని భారీ మెజారిటీతో తంగిరాల సౌమ్య నందిగామ లో గెలవబోతున్నారు విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి…
మహేశ్వరం : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం. అలాంటిది మూడు ఉద్యోగాలు సాధించి గిరిజన మహిళ సత్తా చాటింది.. మహేశ్వరంలోని కావాలోనిభాయి తండా(కేబీతండా)కు చెందిన నేనావత్ స్వాతి.. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె.. గురుకుల విద్యాలయ ఉద్యోగ…
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ఈసారి గెలిపించి చూడండి,గద్వాలను ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా౼డికె. అరుణమ్మ.. ప్రజల కష్టం తెలియని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు.. గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో దరూరు మండలం ఖమ్మం పాడు గ్రామానికి చెందిన BRS పార్టీకి చెందిన నాయకులు 100…
ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న *మంచిర్యాల ఎమ్మెల్యే
మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డ్ నెంబర్ సీతారాంపల్లి లో ప్రజలతో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల…
Donors are the biggest difficulty for a poor family పేద కుటుంబానికి పెద్ద కష్టం దాతలు ముందుకు వచ్చి సాయం చేయండి 20వ వార్డు మాజీ కౌన్సిలర్ చిత్తారి శ్రీనివాసులుజనవరి 3 సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా…