జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధిష్ఠానాన్ని కలిసిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి

జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధిష్ఠానాన్ని కలిసిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి (POC) దేవర మనోహర , రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి మరియు ఇతర నాయకులు. తెనాలి కాబోయే ఎమ్మేల్యే, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) చైర్మన్,…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని, ఎమ్మెల్యే వివేకానంద ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ జిఎల్ఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా మేయర్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.కాలనీ సంక్షేమానికి ఎల్లపుడూ…

నాగం జనార్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎస్పి

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో M.C.కేశవ రావు,కనకం బాబు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కలిసిన మల్కాజ్గిరి ఎంపీ

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కలిసిన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … సాక్షిత : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం…

మాజీ ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

సిఎం రేవంత్ రెడ్డి ని కలిసిన బిఅర్ఎస్ పార్టి ఎమ్మెల్యే దానం నాగేందర్

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్,ఆలయ కమిటీ చైర్మన్ ఆగం రాజు ముదిరాజ్ ,మరియు స్థానిక డివిజన్ అనుబంధ కమిటీల సభ్యులు,నాయకులు.ఈ సందర్భంగా వచ్చే నెల 15న కౌసల్య కాలనీ…

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఏపి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్ ఎంపి టికెట్ ఆశించిన జితేందర్.. డికె.అరుణకు మహబూబ్ నగర్ ఎంపి టికెట్ కేటాయించిన బిజెపి..దీంతో అసంతృప్తితో ఉన్న జితేందర్.. సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్.. ఢిల్లీ వెళ్లి మల్లిఖార్జున ఖర్గే…

You cannot copy content of this page