సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ఇటీవల అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా భాధ్యతలు స్వీకరించిన ఏ. నరేష్ కుమార్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మైలవరం సీఐ కె.కిషోర్ బాబు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ని గడ్డమణుగు గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ కిషోర్ బాబు కి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో…
లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఎంపీ కేశినేని నాని గారు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ప్రవాస భారతీయులు, వెల్వడం ప్రముఖులు లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శ్రీనివాస్…
పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ కట్ట కింద తిమ్మప్ప స్వామి దేవస్థానం కమిటీ వారు MLC చల్లా వెంకట్రాంరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి 23-12-2023 నాడు జరగబోయే వైకుంఠ ఏకాదశి రోజున (ఉత్తర ద్వారా దర్శనం) కొరకు…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లాలో ఆరు నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ భాగంగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న 2021బ్యాచ్ (ఐ పి ఎస్) ట్రైనీ ప్రొభిషనర్ ఐపిఎస్ అధికారి అవినాష్ కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ని…
Leaders who met MLA ఎమ్మెల్యే ను కలసిన నాయకులు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని ఉదయం వారి నివాసంలో జిన్నారం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్ ,ఉప సర్పంచ్ సంజీవ్,వార్డు సభ్యులు శ్రీధర్…