తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా…
పార్టీ మారే నేతలను హెచ్చరిస్తూ.. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు..!! వరంగల్ జిల్లా పలు కాలనీల్లో కనిపించిన ప్లెక్సీలు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడలు దూకే నాయకులారా ఖబడ్దార్ అంటూ కార్టూన్ ఫ్లెక్సీలు పెట్టీ హెచ్చరిస్తున్న వరంగల్ ప్రజలు..…
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించింది. సనత్ నగర్లో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు (Police) సీజ్ (Siege) చేశారు.. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ (OCB) ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం…
భద్రాద్రి ఆలయ కార్యాలయంలో మృతదేహం కలకలం సృష్టించింది. రామాలయానికి చెందిన సీఆర్ఓ కార్యాలయంపై అంతస్తులోని బాత్రూంలో మృతదేహాన్ని ఆఫీసు సిబ్బంది మంగళవారం ఉదయం గుర్తించారు.. మృతుడు ఖమ్మం పట్టణానికి చెందిన జాఫర్ అని, ఆయన రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి…
భయాందోళనకు గురవుతున్న ప్రజలు సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో కోతులు, కొండమిచ్చులు స్వర విహారం చేస్తున్నాయని గ్రామంలో కోతులబెడద అధికంగా ఉందని కొండముచ్చులు గ్రామంలో చిన్నపిల్లలను, వృద్ధులను భయాందోళనకు గురిచేస్తున్నాయి గ్రామస్థులు తెలియజేశారు. ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్ధాలను, భోజనాన్ని ఎత్తుకెళ్తుంన్నాయని…
గోల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు…
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్లో పోలీసులు వీటిని గుర్తించారు. అందులో జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లతోపాటు ఇతర…
గుంటూరులో కలరా కలకలం రేపుతోంది. పట్టణంలో మూడు కలరా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 10-24 తేదీల మధ్య ప్రభుత్వాస్పత్రిలో 345 మల నమూనాలు పరీక్షిస్తే 3 విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలీ కేసులు, ఒక షగెలా కేసు బయటపడ్డాయి. కలరా…
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. వారి తల్లితండ్రులను పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు సమాచారం..
హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియు రాలిగా తెలిసింది. ఆ…