ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు – నర్సారెడ్డి భూపతి రెడ్డి .

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి కి ఆపాదించడం సబబు కాదు అని టి‌పి‌సి‌సి…

ఒక కిలో మీటరు మేర సున్నం చెరువు ను కబ్జా చేసిన భూభాకసురుడు

చెరువు కబ్జా జరుగుతున్న చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించిన ఇరిగేషన్, రెవెన్యూ, GHMC అధికారులు*కబ్జా జరిగిన చెరువు ను వెంటనే పునరుద్ధరించి అక్రమ కట్టడాలు కూలగొట్టి చెరువును సంరక్షించాలి .కబ్జా దారుల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే…

నా సొంత భూమిని నేనెందుకు కబ్జా చేస్తా చల్ల వెంకట్రామిరెడ్డి.

MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ కొకాపేటలో భూమి కబ్జా చేసిన MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి అని దుష్ప్రచారం చేసిన వారికి చల్లా సార్ గట్టి కౌంటర్… వేల కోట్ల విలువ చేయగల వందల ఎకరాల భూమిని పేద…

వికారాబాద్ జిల్లా వీకర్ సెక్షన్ నూమి కబ్జా చేసిన వారి పై చెర్యలు తీసుకోండి

వికారాబాద్ జిల్లా వీకర్ సెక్షన్ నూమి కబ్జా చేసిన వారి పై చెర్యలు తీసుకోండి.

ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 186 కబ్జా కి ప్రయత్నం

మేడ్చల్ జిల్లా రూరల్ బాచుపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, రాజీవ్ గృహకల్ప కాలనీ సమీపంలో ప్రభుత్వ హౌసింగ్ బోర్డ్ ప్రభుత్వ స్థలం సర్వే నెంబరు 186 లో దాదాపు రెండు ఎకరా ప్రభుత్వ భూమిలో స్థానిక నాయకుల సహకారంతో రాజీవ్…

కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా

కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా సాక్షిత : కుత్బుల్లాపూర్ సూరారం ప్రధాన రహదారి పైన ఉన్న కట్ట మైసమ్మ చెరువు మెల్లగా కబ్జా కి గురైవుతుంది , పట్ట పగలే చెరువు లో మట్టిని నింపుతున్నారు, ఇంత దైర్యం…

పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా కబ్జా

పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా కబ్జా సాక్షిత కర్నూలు జిల్లా పత్తికొండ కర్నూలు జిల్లా పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ఘటనపై స్థానిక ఆయికట్టు రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల…

పత్తికొండ లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో వైసిపి నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా చెరువు కబ్జా పై ధర్నా.

సాక్షిత : కర్నూలు జిల్లా పత్తికొండ చెరువు ను వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ఘటనపై స్థానిక ఆయకట్టు రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కబ్జా చేసినటువంటి వైసీపీ నాయకుడు…

You cannot copy content of this page