కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పరిరక్షణే ధ్యేయంగా కదిలిన అఖిలపక్షం

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో పోర్టు సీఈఓ జీజే రావును కలిసిన అఖిలపక్షం నేతలు అఖిలపక్షంలో బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ నాయకులు
Whatsapp Image 2024 01 24 At 3.25.48 Pm

కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ను కాపాడండి

సోమిరెడ్డితో కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులు అల్లీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పణ కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టు నుంచి అదానీ కంపెనీ చెన్నైకి తరలిస్తోందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి కోల్పోతామని ఆవేదన

తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం రూ.4.30 కోట్లతో మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ప్రయోగాత్మక నిర్మాణం కంటైనర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ లోపలే ఆపరేటింగ్‌ సిస్టం సీఎం జగనన్న సారథ్యంలో వినూత్న ఆవిష్కరణలకు నాంది. కంటైనర్ సబ్ స్టేషన్…

You cannot copy content of this page