ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

What if there is only one name?: Supreme Court ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. ‘తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి…

ఒకే ఇల్లు.. ఓనర్ ఒకడే.. అతని ఇంటినిండా విలాసవవంతమైన కార్లే..

ఒకే ఇల్లు.. ఓనర్ ఒకడే.. అతని ఇంటినిండా విలాసవవంతమైన కార్లే..అన్నీ లగ్జరీ బ్రాండ్ కార్లే. అందులో అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్, ఫాంటమ్ ,లంబోర్ఘిని ఫెరారీ, మెక్లారన్ కార్లు ఉన్నాయి. వీటిలో 60 కోట్లు ఉంటుందని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు..…

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్ లో ఓపెనర్లుగా మామ, అల్లుడు!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా క్రికెట్ లోకి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు(అన్నదమ్ములు, తండ్రీకొడులు) రావడం మనం చూసే ఉన్నాం. అయితే ఎక్కువగా బ్రదర్స్ కలిసి క్రికెట్ ఆడటమే మనం చూశాం. కానీ క్రికెట్…

ఒకే కూటమిలోఇద్దరు చంద్రులు

ఒకే కూటమిలోఇద్దరు చంద్రులు! మెట్రోన్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది. టార్గెట్ 400 సీట్లలో భాగంగా పాత మిత్రులతో కొత్త పొత్తులకు సిద్ధమైంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ ఎన్డీఏలో…
Whatsapp Image 2023 12 06 At 12.01.50 Pm

ఒకే రోజు నలుగురి భారత క్రికెటర్ల పుట్టినరోజు

డిసెంబర్ 6వ తేదీన భారత క్రికెట్ జట్టు కి ప్రాతినిధ్యం వహించిన నలుగురు క్రికెటర్ల పుట్టినరోజు ఇదే రోజు కావడం విశేషం.. అందులో భారత యువ ఫేస్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా, స్పిన్ ధిగ్గిజం రవీంద్ర జడేజా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్…

కువైట్ లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

అన్నమయ్య జిల్లా:కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు గౌస్‌బాషా (35) అతని భార్య (30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. గౌస్‌బాషా రాజంపేట…

ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు

ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు… ఏఐ టూల్‌కిట్‌తో గుర్తింపు.. విజయవాడ నగరంలో ఒకే వ్యక్తికి ఏకంగా 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఏఐ టూల్ కిట్ ద్వారా టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించి, విచారణకు ఆదేశించింది. అలాగే…

మహిళల శిశు సంక్షేమము దేశం లోనే విప్లవాత్కమైన పథకాలను ప్రవేశపెట్టి నది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే

సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణం లోని సాయి పూర్ తులసి గార్డెన్ లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా ,తెలంగాణ మహిళ సంక్షేమ సంబరాల కార్య క్రమంలో ,తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ…

You cannot copy content of this page