జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ మాట్లాడుతూ ఈ కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం ఏ మాత్రం జరగలేదని, నిరుద్యోగుల…
బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. జిల్లా సభ్యుల సమావేశం ఏప్రిల్ 12న బుధవారం ఉదయం 10 గంటలకు బాపట్ల సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యాలయంలో జరుగును. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదే…
ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు.. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 – మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు.. పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు..…
ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు అమరావతి: జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్ రుసుములను సమీక్షిస్తారు.. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10…
తిరుమల: ఏప్రిల్ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన…
By the end of April, Minister Talasani has directed to complete the works of Begumpet Canal ఏప్రిల్ నెల చివరి నాటికి బేగంపేట నాలా పనులను పూర్తి చేయాలి మంత్రి తలసాని ఆదేశాలు సాక్షిత సికింద్రాబాద్…