కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్,…

ఖమ్మం లో ఎం ఏం వీసా కన్సల్టెన్సీ

గత కొన్ని సంవత్సరాల గా ఖమ్మం జిల్లా , ఖమ్మం నగరం బోనకల్ రోడ్డులోని , శ్రీరామ్ నగర్, రోడ్ నెంబర్ 7 , ఏస్ బి ఐ బ్యాంక్ దగ్గర స్టడీ అబ్రాడ్ ఎం ఎం వీసా కన్సల్టెన్సీ అనే…

కేశినేని నాని ప్రచారానికి రావటమే కష్టం ! ఆయనకి ప్రజల స్పందన ఏం తెలుస్తుంది. ?

కట్టలు తెంచుకున్న ఆనందంతో వైసీపీ నేతలు తెలుగుదేశం లోకి చేరుతున్నారు గతంలో ఎన్నడూ చూడని భారీ మెజారిటీతో తంగిరాల సౌమ్య నందిగామ లో గెలవబోతున్నారు విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి…

ప్రేమ జంటలే టార్గెట్..! గంజాయి మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు

ప్రేమ జంటలే టార్గెట్..! గంజాయి మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు..గంజాయి గ్యాంగ్ అరాచకాలు… నార్కట్ పల్లి – అద్దంకి బైపాస్ రోడ్డు వారికి టార్గెట్… నల్గొండకు చెందిన కుంచం చందు, ప్రశాంత్‌, రాజు, చింతా నాగరాజు, అన్నెపూరి లక్ష్మణ్‌, శివరాత్రి…

మరికొద్దిరోజుల్లో మేడారం మహా జాతర.. అంతలోనే మావోయిస్టులు ఏం చేశారో తెలుసా?

ములుగు : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మావోయిస్టు (జేఎమ్‌డబ్ల్యూపీ) కార్యదర్శి…
Whatsapp Image 2024 01 13 At 3.28.50 Pm

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గుత్తేదారుని బెదిరించి, కూలీలను…

కాంగ్రెస్ వాళ్లు పీకింది ఏం లేదని అన్న కేటీఆర్

వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో జరిగిన మీటింగ్లో కాంగ్రెస్ వాళ్లు పీకింది ఏం లేదని మాట్లాడడం జరిగింది కేటీఆర్

రైతులలు చనిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వడం కాదు! రైతు బతకడానికి ఏం కావాలో చేయాలి-ఎంపీపీ వైయస్సార్

రైతు సహకార సంఘం వ్యాపార కేంద్రంగా మార్చారుసహకార సంఘం డైరెక్టర్ చేసిన అవినీతి ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదురైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని అమలు చేయడంలో విఫలమయ్యారుసమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతుకులను నొక్కిస్తున్నారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్…

కార్మిక రాజ్యంతోనే పేద ప్రజల సమస్యలు తీరుతాయి.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం. డి యూసుఫ్.

ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా ఏఐటీయూసీ కార్మిక నాయకుల 28,29 రెండు రోజుల పాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతులను నేడు షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో పాల్గొని ఎమ్. డి.యూసుఫ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా…

సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం: వికారాబాద్ ఎమ్మెల్యే

*సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” , వారి…

You cannot copy content of this page