అయోధ్యలో పాత స్నేహితులు అనుపమ్ ఖేర్, రజినీకాంత్ సమావేశం, ఎన్నో ఏళ్ల తరవాత కలుసుకునట్టు తెలిపిన అనుపమ్
గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కరెంటు సమస్య మరియు సీసీ రోడ్ విస్తరణ సమస్య నేటితో ముగుస్తున్న సందర్బంగా స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో సుమారు 65.40 సీసీ రోడ్ శంకుస్థాపన మరియు 11kv లైన్ కొరకు పనులకు…
సాక్షిత : ఎన్నో సంవత్సరాల తమ కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం…
సచివాలయాలతో ప్రజలకు ఎన్నో మేళ్ళు – ఎమ్మెల్యే భూమన ప్రజలకు సచివాలయ సేవలు సంతృప్తికరం – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తిరుపతి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేళ్ళు జరుగుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు…
సచివాలయాలతో ప్రజలకు ఎన్నో మేళ్ళు – ఎమ్మెల్యే భూమనప్రజలకు సచివాలయ సేవలు సంతృప్తికరం – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ సాక్షితతిరుపతి : సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేళ్ళు జరుగుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు…
*సాక్షిత : *దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు_..చిన్నతనంలో తన తండ్రిని కోల్పోయి రెక్క ఆడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కుటుంబ భారం మొత్తం తనపై వేసుకుని,ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ రోజు కూలిగా అతి తక్కువ డబ్బులకి ఇళ్లల్లో పాచి…
ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలకు కళ నేరవేరింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి 01 మార్చ్ సాక్షిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కలిసిన ఒక మహిళ ఆనందం…