మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులు, ఎంపీపీ టీడీపీ నీ వదిలి బిఆర్ఎస్ పార్టీ లో చేరిన అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీ 14 వ వార్డు మెంబర్ మజ్జి.పద్మావతీ కండువా…
వికారాబాద్ జిల్లా 20వ వార్డు రాజీవ్ గృహకల్ప లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు అశోకు కాషాయ తదితరులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్…… మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులు, ఎంపీపీ ప్రతి గడపకు బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తున్న ఎంపీపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట గ్రామంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవరాత్రులలో పూజలు అందుకున్న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్….. ప్రతి పక్షాల దిమ్మతిరిగే ల అధికార పార్టీ మేనిఫెస్టో *ఎంపీపీ జల్లిపల్లి అశ్వారావుపేట ప్రజా పాలన ప్రతినిధి అశ్వారావుపేట మండలంలోని స్థానిక రింగ్ రోడ్ సెంటర్లో టిఆర్ఎస్ నాయకులు బాణాసంచి కాల్చి…
పిల్లల చదువు కోసం 150000 రూ తో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్స్ కు పెయింటింగ్ వేయించిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట కొర్లకుంట గ్రామాలలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. కిచెన్ షెడ్ లకు ఎంపీపీ రవీందర్ గౌడ్ 150000 రూ సొంత నిధులతో బిల్డింగ్ లకు పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్స్ వేపించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల జంగంపేట్ గ్రామాల ప్రజలకు సొంత నిధులతో జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ కుమ్మరి వృత్తుల ప్రజలకు కుమ్మరి సారెలను అందజేయడం జరిగింది ఈ ఉపాధిని ఉపయోగించుకొని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో…
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఎంపీపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట మండలం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు గాంధీ బొమ్మ సెంటర్ నందు ఈ రోజు గాంధీ జయంతి,మరియు లాల్ బహుదూర్ శాస్త్రి గారి…
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మోడల్ కాలనీ లో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పంచాయతీ కి 10…
సాక్షిత అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల ఈ- పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పే స్కేల్ అమలు చేసి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని రేపటి…