ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి – యస్.పి అపూర్వ రావు

హలియ, నిడ్మనూర్ పోలీస్ స్టేషన్ లను సందర్శించిన జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు నల్లగొండ సాక్షిత ప్రతినిధి పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని యస్.పి అపూర్వ రావు అన్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని హాలియ, నిడ్మనూర్ పోలీస్ స్టేషన్ లను…

ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంచడంతోపాటు సేవాభావం కలిగి ఉండాలి

చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అడ్వైజర్ డిపి యేసయ్యప్రకాశం జిల్లాపెద్దదోర్నాల లోసువార్తికులు సమాజంలో ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంచడంతోపాటు సేవ భావం కలిగి ఉండాలని పెద్ద దోర్నాల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అడ్వైజర్ డిపి యేసయ్య అన్నారుమండల క్రిస్టియన్ ఇవాంజలిస్ట్స్ పాస్టర్స్ వెల్ఫేర్…

అమ్మ దీవెనలతో అందరూ చల్లగా ఉండాలి : ఎమ్మెల్యే వనమా

సాక్షిత :బంగారు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై, పూజలు చేసిన : ఎమ్మెల్యే వనమాకొత్తగూడెం మున్సిపాలిటీ 30వ వార్డులో బంగారు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై, అమ్మవారికి పూజలు చేసి, అమ్మవారి దీవెనలు తీసుకొన కొత్తగూడెం…

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి – యస్.పి రాజేంద్రప్రసాద్

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి – యస్.పి రాజేంద్రప్రసాద్ సూర్యాపేట జిల్లా(సాక్షిత ప్రతినిధి) సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేశం నందు వివరించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా…

అల్లా దయవల్ల కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలి : ఎమ్మెల్యే వనమా

సాక్షిత : రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రియమైన పండుగ : ఎమ్మెల్యే వనమా*ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు : ఎమ్మెల్యే వనమా*రంజాన్ పండుగ సందర్భంగా కొత్తగూడెం బోడగుట్ట ఈద్గా ప్రార్థనలో పాల్గొని, ప్రార్థనలు…

జగత్ రక్షకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దీవెనలతో ప్రజలందరు క్షేమంగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ హనుమాన్ జయంతి సందర్బంగా అనంతగిరి బండ బావి శ్రీ ఆంజనేయ స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని,…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ ఇలాగే ఉండాలి.

ఖచ్చితంగా అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు అందిస్తాం…ఇండ్ల పట్టాల పంపిణీ ఘనత సీఎం కేసీఆర్‌దే…సాక్క్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 1518 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ…

సైబర్ నేరాలపైన, సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి – యస్.పి

సైబర్ నేరాలపైన, సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి – యస్.పి — సైబర్ అంబాసిడర్ గా ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల శిక్షణా కార్యక్రమం పూర్తి నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) సైబర్ నేరాలపైన, సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని…

శ్రీరాముడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి

శ్రీరాముడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి ఆరోగ్యం, సిరి సంపదలు అందించాలి. ధర్మ బద్ద , ఆదర్శ జీవనానికి శ్రీరాముడి పాలన నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడి స్పూర్తితో కేసీఆర్ సంక్షేమ పాలన కేసీఆర్ కు అండగా నిలవాలి ప్రజలందరికీ ఎంపీ నామ నాగేశ్వరరావు…

చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి

Should be aware of laws చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలిసాక్షిత కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్సైలు మరియు సిఐలు వారి సిబ్బంది కలిసి 2023 సంవత్సరంలో , 26 ఫిబ్రవరి…

You cannot copy content of this page