తిరుపతి : చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పింఛన్ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని.. వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.. మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి…
అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం: చంద్రబాబు సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు గొల్లపల్లి రిజర్వాయర్ను 18 నెలల్లో పూర్తి చేసి కియాను తెచ్చాం కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి కియా వల్ల ప్రత్యక్షంగా,…
స్వేచ్ఛ ఎవరో ఇస్తే తీసుకునేది కాదు, మనకు మనమే తీసుకోవాలని స్వాతంత్ర స్ఫూర్తిని చాటిన మహా యోధుడు సుభాష్ చంద్ర బోస్
వెంకట్ రాంరెడ్డి లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు….ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …127 – రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్ లో సంక్షేమ సంఘం అధ్యక్షులు సతీష్ గట్టోజి ఆధ్వర్యంలో నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలకు…
If given a chance as ZP Chairman, then MLA జడ్పీచైర్మన్ గా అవకాశం ఇస్తే ఎమ్మెల్యే పదవికి ఎసరు పెడతాడని ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి ఆడిన డ్రామాభరత్ ప్రసాద్ యువ సైన్యంపవన్ కుమార్ రెడ్డి.ఒక లెటర్…