దేశ ఆర్ధిక రంగ పితామహుడు, తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం…
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. జగతగిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్లో ఉన్న బస్తి కమిటీ హాల్ ను స్థానిక నాయకుడు ఎవ్వరికి చెప్పకుండా కిరాయికి ఇచ్చి ఇప్పుడు ఖాళీ చెయ్యకుండా ఉండటం నేరమని,కావున వెంటనే మునిసిపల్ అధికారులు ఖాళీ చేయించాలని…
రైతు సహకార సంఘం వ్యాపార కేంద్రంగా మార్చారుసహకార సంఘం డైరెక్టర్ చేసిన అవినీతి ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదురైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని అమలు చేయడంలో విఫలమయ్యారుసమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతుకులను నొక్కిస్తున్నారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్…